/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/uma.webp)
Devineni Uma Maheswara Rao: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. వైసీపీ కేబినెట్లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల యత్నిస్తున్నారని ఆరోపించారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.