Jharkhand: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్)కి చెందిన ఒక జవాన్ మరణించిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Jharkhand: జార్ఖండ్లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి!
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.
Translate this News: