పుదుచ్చేరిలోని రెడ్యార్పాళయం లోని ఓ వీధిలో అండర్గ్రౌండ్ డ్రెయిన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇంటి మరుగుదొడ్డి నుంచి బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలోని నివసిస్తున్న వృద్ధురాలు మరుగుదొడ్డి లోకి వెళ్లగా విషవాయువు తాకిడికి స్పృహతప్పి పడిపోయింది. ఇది గమనించి అక్కడికి వెళ్లిన అదే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడకక్కడే చనిపోయారు.
పూర్తిగా చదవండి..విషవాయువు లీకవటంతో ఓకే కుటుంబంలోని ముగ్గురు మృతి!
పుదుచ్చేరిలోని రెడ్యార్పాళయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రెయిన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇంటి మరుగుదొడ్డి లోకి విషవాయువు ప్రవేశించటంతో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Translate this News: