కొన్ని నెలలుగా, మణిపూర్ మండుతోంది. ప్రతిచోటా విధ్వంసం, దహనం, అల్లర్లు, గందరగోళ వాతావరణం ఏర్పడింది. కుకీ, మైతేయ్ వర్గాల ప్రజల మధ్య నిరసనతో మొదలైన అలజడి ఈరోజు రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160-170 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రతిచోటా భారీగా మోహరించారు. చాలామంది ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకున్నారు. అయితే ఈ అల్లర్ల మణిపూర్ కు తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా రెండు వర్గాల మధ్య రక్తపాతం జరిగింది. రాష్ట్రం అగ్నిగుండంలో కాలిపోయి విధ్వంస దృశ్యాన్ని చూసింది. నేటికీ చాలా మందికి ఈ అల్లర్ల గురించి తెలియదు. 1993లో, నాగా, కుకీ కమ్యూనిటీ ప్రజల మధ్య చాలా భీకర అల్లర్లు జరిగాయి. ఇందులో వందలాది మంది మరణించారు. కొన్ని లెక్కలు సుమారు 700 మంది అని చెబుతుంటే.అనధికారికంగా మాత్రం 750మందికి పైగానే మరణించారు.
పూర్తిగా చదవండి..1993లో మణిపూర్లో ఏం జరిగిందో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది… 750 మంది ఎలా చనిపోయారు?
ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్...రత్నాల భూమి, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అలాంటి మణిపూర్ లో హింసా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈఏడాది మే 3న మొదలైన తెగల మధ్య ఘర్షణ వందల మందిని బలికొన్నది. మణిపూర్ లో ఘర్షణ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఈ మతకల్లోలాల మంటల్లో మణిపూర్ చిక్కుకుంది. 1993లో కుకీ,నాగా కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 750 మందికి పైగానే మరణించారు. ఈ సంఖ్య అధికారికంగా వెల్లడించింది మాత్రమే. ఈ అల్లర్లలో గ్రామాలకు గ్రామాలకే నాశనమయ్యాయి. 1993లో ఏం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Translate this News: