Maoists: లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు.. అందులో రూ. 8 లక్షల...

బీజాపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నటువంటి PLGA బెటాలియన్ మెంబర్ అరుణ కడితి కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

New Update
Maoists: లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు.. అందులో రూ. 8 లక్షల...
Advertisment
తాజా కథనాలు