బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మసాలాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. కుళ్లిన బియ్యం, ఆకులు, పాడైన చిరుధాన్యాలు, చెక్క పొట్టు, ఎండుమిర్చి తొడిమెలు, సిట్రిక్ యాసిడ్, నూనెలను కలిపి ఈ కల్తీ మసాలాలు తయారవుతున్నాయి. ఢిల్లీలో ఈ తరహా సాగుతున్న ఘరానా దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ లో కల్తీ మసాలాల తయారీ యూనిట్లపై మెరుపు దాడులు చేశారు. సుమారు 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీలో 15టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
మీరు వంటలోకి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మసాలా దినుసులు వాడుతున్నారా..? అయితే ఎందుకైనా మంచిది.. ఒకటికి రెండుసార్లు అవి అసలైనవో కావో చెక్ చేసుకోండి! మేము ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామో తెలుసుకోవాలను కుంటే ఇది చదివేయండి..
Translate this News: