Road Accident: మధ్యప్రదేశ్లోని (Madhyapradesh) దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి… 21 మందికి తీవ్ర గాయాలు!
మధ్యప్రదేశ్లోని దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు
Translate this News: