Corona Updates : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా(Covid) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిరోజులుగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయి. మరోవైపు ఇటీవల జేఎన్1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచారు. తెలంగాణ(Telangana) లోనూ ఇటీవల కేసులు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.
పూర్తిగా చదవండి..Corona : పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..!
దేశ వ్యాప్తంగా వైద్యసిబ్బంది కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.
Translate this News: