ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయంగా ఏ చిన్న పరిణామాలు చోటుచేసుకున్నా తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఉన్న కీలక నేతలు జారిపోకుండా కాపాడుకుంటూనే.. పార్టీలో చేరికల ప్రవాహాన్ని పారించాలని అధికార ప్రతిపక్షాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ మొదటి రోజే మంత్రి కేటీఆర్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యే,ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇద్దరు కౌగిలించుకొని ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..నిన్న వాళ్లిద్దరు కౌగిలించుకున్నారు. ఈ రోజు ఆయన ఛాంబర్ కు ఈయన..ఏంటీ మ్యాటర్..టెన్షన్ లో కమలనాథులు!
అసెంబ్లీ మొదటి రోజే మంత్రి కేటీఆర్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యే,ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇద్దరు కౌగిలించుకొని ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి ఆలింగనంతోనే దుమారం రేగుతున్న నేపథ్యంలో మళ్లీ ఈటల ఎందుకు కేటీఆర్ ఛాంబర్ దగ్గరికెళ్లారనేది రాజకీయ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది..!
Translate this News: