AP: పాఠ్య పుస్తకాలపై ఇలా చేయడం కరెక్ట్ కాదు: ఉపాధ్యాయులు

AP: పాఠ్య పుస్తకాలపై నాయకుల ఫొటోలు ముద్రించడం సరైన నిర్ణయం కాదన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉపాధ్యాయులు. దేశ నాయకులు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ముద్రించడమే సరైన పద్ధతన్నారు. విద్యార్థుల జీవితాలపై రాజకీయ రంగు పూయడం హేయమైన చర్య అంటూ కామెంట్స్ చేశారు.

New Update
AP: పాఠ్య పుస్తకాలపై ఇలా చేయడం కరెక్ట్ కాదు: ఉపాధ్యాయులు

Kurnool: పాఠ్య పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించడం సరైన నిర్ణయం కాదన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉపాధ్యాయులు. దేశ నాయకులు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ముద్రించడమే సరైన పద్ధతని కామెంట్స్ చేశారు. విద్యార్థుల జీవితాలపై రాజకీయ రంగు పూయడం హేయమైన చర్య అంటూ పేర్కొన్నారు.

Also read: మొక్కులు తీర్చుకున్న జనసేన కార్యకర్తలు..!

ప్రజల సొమ్మును నిధులను దుర్వినియోగం చేయడంలో భాగమే పాఠకు పుస్తకాలపై రాజకీయ రంగు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల స్కూల్ కిట్ విషయంలో చంద్రబాబు నిధులు దుర్వినియోగం చేయకుండా.. జగన్ ఫొటో ఉన్నా కిట్ పంపిణి చేయండని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు