Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి హనిమి రెడ్డి సోదరుడు నరసింహ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వైసీపీకి 80 శాతంకి పైగా పోలు అయినట్లు చెబుతున్నారన్నారు.
Also Read: వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!
TDPకి ఓటమి బయతోనే IDలు కూడా లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వద్ధ హల్చల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హానిమి రెడ్డి వచ్చిన 4నెలలోనే టీడీపీ వాళ్ళకు ఓటమి భయం చూపించాడన్నారు. అద్దంకిలో గెలిచేది హానిమి రెడ్డి.. అని రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది YS జగన్ మోహన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు.