New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/liquor-scam.jpg)
తాజా కథనాలు
వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.