జగన్ ను కలిసిన ముద్రగడ

ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు.

జగన్ ను కలిసిన ముద్రగడ
New Update
#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe