జగన్ ను కలిసిన ముద్రగడ

ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు.

New Update
జగన్ ను కలిసిన ముద్రగడ
Advertisment
తాజా కథనాలు