AP: ఎన్నికల్లో ఓడినా ఆగని ఇసుక దందా..!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇసుక డంప్ యార్డులో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ నేతల కనుసైగల్లో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఇప్పుడు దందాకు బ్రేక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP: ఎన్నికల్లో ఓడినా ఆగని ఇసుక దందా..!
New Update

#srikakulam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి