/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jagan-5-jpg.webp)
Ongole: ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటర్లకు తాయిలాల రూపంలో ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు - ఒంగోలు మార్గంలో వైసీపీ గిఫ్ట్ బాక్స్ లు పట్టుబడ్డాయి. ఎన్నికల కోడ్ సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తనికీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో వైసీపీ తాయిలాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్తిగా విచారణ చేపట్టారు.