వైసీపీ ఆఫీస్ కూల్చివేత కక్ష సాధింపు చర్యే-మాజీ ఎంపీ భరత్

తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ ను కూల్చివేయడం కక్షసాధింపు చర్య అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

వైసీపీ ఆఫీస్ కూల్చివేత కక్ష సాధింపు చర్యే-మాజీ ఎంపీ భరత్
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe