గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ లో యమునోత్రి, బద్రీనాథ్ హైవేపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లు పడి రోడ్లన్నీ బ్లాక్ కావడంతో అప్రమత్తమైన అధికారులు యమునోత్రి యాత్రను నిలిపివేశారు. దీంతో యాత్రికులతో పాటు స్థానికులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు.
పూర్తిగా చదవండి..ఉత్తరాఖండ్ లో కొండ చరియల మధ్య చిక్కుకున్న యమునోత్రి యాత్రికులు!
Translate this News: