Telangana : యాదాద్రి(Yadadri) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో రామకృష్ణారావు(EO Ramakrishna Rao) పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే… మార్చి 11న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో పాటుగా రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), కొండా సురేఖ(Konda Surekha) తదితరులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Yadadri : యాదాద్రి ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో పై బదిలీ వేటు!
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు
Translate this News: