నాలుగేళ్ల క్రితం మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై గుజరాత్ హైకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ హేమంత్ ప్రచాక్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించి ఉదయం 11.00గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి రెండేళ్లు శిక్ష విధించింది.
పూర్తిగా చదవండి..రాహుల్కు ఉపశమనం లభించేనా? పరువునష్టం కేసులో నేడు గుజరాత్ హైకోర్టు తీర్పు..!!
ప్రధాని మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో తనకు విధించిన కేసులో స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ను జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ బెంచ్ విచారించిన అనంతరం ఉదయం 11.00గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే.
Translate this News: