AP Crime: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను కిరాయి ముఠాతో చంపించింది. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా (Prakasam) పొదిలిలో చోటుచేసుకుంది. ఈనెల 3న ఒంగోలు పీఎఫ్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పని చేస్తున్న నరేంద్రకుమార్ మృతి చెందాడు. నరేంద్రకుమార్ మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తిగా చదవండి..AP: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి..
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: