ఇటు ఎన్డీయే అటు ప్రతిపక్షాల భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేనకు మాత్రమే ఎందుకు ఆహ్వానం అందిందన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది పవన్ పవర్గా ఆయన ఫ్యాన్స్ అభివర్ణిస్తుండగా.. ఎన్డీయే, ప్రతిపక్షాల లెక్కలు మాత్రం వేరే ఉన్నట్టు క్లియర్కట్గా తెలుస్తోంది. ఇంతకీ పవన్ ఒక్కడికే ఎందుకు ఆహ్వానం అందింది..? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఏ పక్షమూ కూడా ఎందుకు ఇన్వైట్ చేయలేదు..? రెండు కూటములు ప్లాన్ ఏంటి..?
పూర్తిగా చదవండి..అటు ఎన్డీయే ఇటు ప్రతిపక్షాల భేటికి కేవలం జనసేనకు మాత్రమే ఎందుకు ఆహ్వానం అందింది..?
తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ను అటు ఎన్డీయే, ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు తమ భేటీలకు పిలవకపోవడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కి కాంగ్రెస్,బీజేపీ రెండు ప్రత్యర్థులగానే ఉండగా..ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీకి సైలెంట్ సపోర్ట్ ఇస్తుంటుందన్న ప్రచారం ఉంది.
Translate this News: