ఇటీవలి కాలంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్లో విమాన ఛార్జీలు ఎక్కువగా పెరిగాయి. దీంతో విమాన ప్రయాణానికి గతంలో కంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్పోర్టుల కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ATI ఆసియా-పసిఫిక్) ప్రకారం, భారతదేశంలో విమాన ఛార్జీలు 41 శాతం పెరిగాయి. అదే సమయంలో UAEలో 34 శాతం, సింగపూర్ లో 30 శాతం, ఆస్ట్రేలియాలో 23 శాతం మాత్రమే పెరిగాయి.
పూర్తిగా చదవండి..వామ్మో ఢిల్లీకి విమానంలో పోవాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే.!!
Translate this News: