గత మార్చిలో బ్రిటన్ లో భారత జాతీయ జెండాను అవమానించిన ఖలిస్థాన్ మద్దతుదారుడు అవతార్ సింగ్ ఖండా చనిపోయాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఇతను.. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. 15 రోజుల క్రితం అనారోగ్యంతో బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ ఆసుపత్రిలో చేరిన అవతార్ సింగ్.. శరీరమంతా విషపూరితం కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను ఎవరు? ఏం చేశాడు? అని నెట్టింట జనం వెతుకుతున్నారు.
పూర్తిగా చదవండి..ఎవరీ అవతార్ సింగ్ ఖండా?
Translate this News: