Ayushman Bharat Eligibility: కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంది. దీని ద్వారా చాలామందికి ప్రయోజనం చేరుతుంది. కేంద్ర పథకల్లో అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ‘ఆయుష్మాన్ భారత్’ గురించి. ఇది హెల్త్ స్కిమ్. దీని కింద అర్హులైన వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తారు. మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కాని మీరు అర్హులా కాదా? ఎలా దరఖాస్తు చేయలన్నదానిపై తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Ayushman Card: ఆయుష్మాన్ భారత్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన వారికి ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది కేంద్రం. రోజువారీ కూలీలు, భూమి లేని ప్రజలు, నిరుపేదలు లేదా గిరిజనులు ఈ స్కిమ్కు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: