మరికొద్ది గంటల్లో న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కి భారీగా టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేదని, బ్యాట్స్మెన్ పొరపాట్లు చేయడంతో పిచ్ ప్రమాదకరంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నిర్వహించిన చాలా మ్యాచ్లు తక్కువ స్కోర్లే కావడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..పాక్ పై టాస్ గెలిస్తే రోహిత్ ఏం తీసుకుంటాడు.. బౌలింగ్.. బ్యాటింగ్?
నేడు పాక్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ టాస్ గెలిస్తే ఏం ఎంచుకుంటాడనే దాని పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.అయితే అంతకముందు జరిగిన అన్ని మ్యాచ్ లలో తక్కువ స్కోర్లకే పరిమితం కావటంతో ఐసీసీ పిచ్ పైన ఉన్న పచ్చికను తొలగించినట్లు తెలిపింది.
Translate this News: