New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T150601.858.jpg)
మేము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో కేంద్ర ప్రవేశ పెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని సమాజ్ వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. మళ్లీ పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ జరగేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ X లో చేసిన ఓ పోస్ట్ లో ప్రకటించారు.ప్రస్తుతం దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
తాజా కథనాలు