బెంగాల్లో మూడంచెల పంచాయతీ ఎన్నికల కోసం, జూలై 8, శనివారం నాడు మొత్తం 22 జిల్లాల్లో ఒకే దశలో ఓటింగ్ ప్రారంభమైంది. గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీ సమితికి చెందిన దాదాపు 74 వేల స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుండి, గత 28 రోజులుగా ఉత్తర బెంగాల్ నుండి దక్షిణ బెంగాల్ వరకు వివిధ ప్రాంతాలలో చోటుచేసుకున్న హింసతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పూర్తిగా చదవండి..భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన ఓటింగ్..!!
పశ్చిమ బెంగాల్లో మూడంచెల పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 జిల్లాల్లో ఒకే దశలో ఓటింగ్ ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీ సమితిల్లోని దాదాపు 74 వేల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి బెంగాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Translate this News: