గురువారం రోజున విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ గన్నపనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ గురైన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందేగా. అయితే పోలీసులు చాకచక్యంగా వెంటనే స్పందించి కిడ్నాపర్ల ఆట కట్టించడంతో ఈ వ్యవహారం కాస్త సుఖాంతమైంది. దీనిపై వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ నిందితులు అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? దేనికోసం కిడ్నాప్ చేశారనే దానిపై దర్యాప్తు చేసి వారి నుండి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టి అన్ని వివరాలను తెలిపారు.
పూర్తిగా చదవండి..డబ్బుకోసమే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్.. టెక్నాలజీ సాయంతో కిడ్నాపర్ల పట్టివేత: వైజాగ్ సీపీ
Translate this News: