మణిపూర్ లో హింస ఆగడం లేదు. రాజధాని ఇంఫాల్లోని కొంగ్బాలో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి అర్థరాత్రి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో కేంద్రమంత్రి ఇంట్లో లేరు.
పూర్తిగా చదవండి..మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస..కేంద్రమంత్రి ఆర్కె రంజన్ ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు..!!
Translate this News: