వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 19 ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన తీరు గ్రామం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అసలు శిరీషను ఎవరు చంపారు..? ఎందుకు చంపారో మిస్టరీగా మారింది. తాజాగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. శిరీషను బావ అనిల్ అత్యంత దారుణంగా చంపాడని తేల్చారు పోలీసులు.
పూర్తిగా చదవండి..శిరీష కేసులో వీడిన మిస్టరీ!
Translate this News: