వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన పవన్

విజయవాడ వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రూ.కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబంధించిన చెక్కును ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అందించారు పవన్.

వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన పవన్
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి