కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్ అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుభ్మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు బాదాడు.
దుబాయ్కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బీసీసీఐ చెప్పింది. అయితే, ఇందుకో షరతు పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది.
ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. తన తండ్రి మరణంతో టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం. మోర్కెల్ ఫిబ్రవరి 15న భారత జట్టుతో దుబాయ్ కు వచ్చాడు.