లోకేశ్ను కలిసిన నితీష్ కుమార్..25 లక్షల చెక్కు | Nitish Reddy Meet Nara Lokesh | RTV
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఎదరుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు 136 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా 327/7 పరుగులు చేయగా, పాకిస్థాన్ 478/10 చేసింది.
హామిల్టన్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించారు అంపైర్లు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను తక్కువ ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ తీసుకుంది.