మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో రచ్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా మణిపూర్ అంశంపై సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ కు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పూర్తిగా చదవండి..ఇదేం సినిమా థియేటర్ కాదు….. ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఫైర్….!
రాజ్యసభ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే మణిపూర అంశంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలంటూ టేబుల్స్ ను కొడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఫైర్ అయ్యారు. ఇది సినిమా హాల్ కాదని మందలించారు.
Translate this News: