TTD: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఆలయంలో జరిగే పలు సేవలను రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టు మూడురోజుల పాటు సాలకట్ల ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని 4 మాడవీధులలో ఊరేగించారు. తర్వాత వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు. వసంతోత్సవ అభిషేక, నివేదనలు పూర్తి చేసి ఆలయానికి తీసుకెళ్లారు.
పూర్తిగా చదవండి..AP: తిరుమలలో వసంతోత్సవ శోభ..ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నాయి. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టు మూడురోజుల పాటు సాలకట్ల ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఆలయంలో జరిగే పలు సేవలను రద్దు చేశారు.
Translate this News: