మణిపూర్ లో కేంద్ర మంత్రి ఇంటిపై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. రాజధాని ఇంపాల్ లోని కేంద్ర మంత్రి ఆర్ కే రంజన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో కేంద్ర మంత్రి ఇంటిపై ఆందోళన కారులు దాడి చేయడం ఇది రెండవ సారి కావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..కేంద్ర మంత్రి ఇంటిపై రాళ్ల దాడి….!
మణిపూర్ లో కేంద్ర మంత్రి ఇంటిపై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. రాజధాని ఇంపాల్ లోని కేంద్ర మంత్రి ఆర్ కే రంజన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో కేంద్ర మంత్రి ఇంటిపై ఆందోళన కారులు దాడి చేయడం ఇది రెండవ సారి కావడం గమనార్హం.

Translate this News: