ప్రధానమోడీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ బుధవారం నాడు సమావేశం అయ్యింది. మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సమావేశానికి హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడంతో కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రకేబినెట్ భేటీ…హాజరుకాని కిషన్ రెడ్డి..!!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకాలేదు. కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?అనే చర్చ జోరుగా సాగుతోంది.
Translate this News: