అమెరికాలో మరోసారి తుపాకీ మోతలు కలకలం రేపాయి. కొద్దికాలంగా కాల్పులు కాస్త తెరిపినచ్చినప్పటికీ ఈ ఘటనలు మళ్లీ జరగడంతో ఆందోళన కలిగిస్తోంది. బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. 28మంది గాయపడ్డారు. బాల్టిమోర్ లో గుర్తుతెలియని వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..బాల్టిమోర్లో ఇద్దరు మృతి, 28 మందికి గాయాలు..!!
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. గత కొన్నాళ్లుగా తరచుగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అదివారం జరిగిన రెండు వేరువేరు కాల్పుల ఘటల్లో ఇద్దరు మరణించారు. 28మందికి గాయాలయ్యాయి. బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: