ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి హత్య కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థి నిఖిల్ చౌహన్ బీఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిఖిల్ ఆదివారం మధ్యాహ్నం హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిఖిల్ పై ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో నలుగురు సభ్యుల గ్యాంగ్ దాడికి పాల్పడింది. నిఖిల్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న నిఖిల్ ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి దారుణ హత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్..!!
ఢిల్లీలో యూనివర్సిటీకి చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన ఆర్యభట్ట కాలేజీలో మృతుడు బీఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. నలుగురు సభ్యులు గల గ్యాంగ్ నిఖిల్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ చికిత్స పొందుతూ మరణించాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
Translate this News: