ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది కర్నాటక హైకోర్టు. కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 2021నుంచి 2022 మధ్య కేంద్రం ప్రభుత్వం పదిసార్లు ట్వీట్లను బ్లాక్ చేయాలంటూ ఆదేశించిందని ట్విట్టర్ సంస్థ వేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరో 30 యూఆర్ఎల్స్ ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను తప్పుపడుతూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటీషన్ను జస్టిస్ కృష్ణ దీక్షిత కొట్టేశారు. అంతేకాదు ఆ సంస్థపై రూ. 50లక్షల జరిమానా కూడా విధించారు. ఈ 50లక్షలను 45 రోజుల్లోగా కర్నాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..ట్విట్టర్కు ఝలక్..రూ. 50లక్షల ఫైన్ వేసిన కర్నాటక హైకోర్టు..!!
ట్విట్టర్కు షాకిచ్చింది కర్నాటక హైకోర్టు. ట్విట్టర్ వేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. ట్వీట్లు, అకౌంట్లను బ్లాకే చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిసతూ..ట్విట్టర్ హైకోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. ట్విట్టర్ సంస్థకు లీగర్ ఖర్చుల కింద రూ. 50లక్షల ఫైన్ విధించింది.

Translate this News: