Tummala Nageswara Rao: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు తుమ్మల నాగేశ్వరరావు. మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Tummala: రైతుల నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: తుమ్మల నాగేశ్వరరావు
దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు.
Translate this News: