రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,878కేంద్రాలను ఏర్పాటు చేసింది. రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు పేపర్ -1 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని…పరీక్షకు 15నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారని టీఎస్పీఎస్సీ సూచించింది.
పూర్తిగా చదవండి..నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష, అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే..!!
రాష్ట్రవ్యాప్తంగా నేడు TSPSC గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు.ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సూచించింది. కాగా ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2, 878కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Translate this News: