రైతు భరోసా ఎలా ఇద్దాం: రైతులతో మంత్రుల ముఖాముఖి

రైతు భరోసా పథకం విధివిధానాల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో సమావేశం అయిన కమిటీ వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజారిటీ రైతులు పది ఎకరాల్లోపు భూమి కలిగిన వారికే రైతు భరోసా అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

New Update
రైతు భరోసా ఎలా ఇద్దాం: రైతులతో మంత్రుల ముఖాముఖి

Advertisment
తాజా కథనాలు