రైతు భరోసా ఎలా ఇద్దాం: రైతులతో మంత్రుల ముఖాముఖి రైతు భరోసా పథకం విధివిధానాల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో సమావేశం అయిన కమిటీ వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజారిటీ రైతులు పది ఎకరాల్లోపు భూమి కలిగిన వారికే రైతు భరోసా అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 10 Jul 2024 in రాజకీయాలు ఖమ్మం New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి