TS: పిడుగుపాటుకు ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. యాలాల మండలం జుంటుపల్లిలో పిడుగుపాటుతో మంగలి శ్రీనివాస్, కొన్నిటి లక్ష్మప్పతో పాటు మరొకరు చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

New Update
TS: పిడుగుపాటుకు ముగ్గురి మృతి
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు