TS: పిడుగుపాటుకు ముగ్గురి మృతి వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. యాలాల మండలం జుంటుపల్లిలో పిడుగుపాటుతో మంగలి శ్రీనివాస్, కొన్నిటి లక్ష్మప్పతో పాటు మరొకరు చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. By Nikhil 19 May 2024 in క్రైం తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు AdvertismentAdvertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి