గణేశుడికి చంద్రబాబు పూజలు-LIVE
విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు.
విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు.
వినాయకచవితి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు సైతం ఈ పూజల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ గణనాథుడికి తొలిపూజను అర్చకులు ప్రారంభించారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
బంగారం లో 9 క్యారెట్లకు కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో 9 క్యారెట్ల బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బంగారంలో రకాలేమిటి? 9 క్యారెట్ల బంగారం మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 33 వివాదాస్పదం అయింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్స్ పై తీర్పు వచ్చింది. అసలు జీవో 33 వివాదం ఏమిటి? తీర్పు తరువాత ఏమి జరగవచ్చు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, మాల్వి ముంబైలో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. తనని మోసం చేసి మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది.
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొందరు ఫ్యాన్స్ ఆ ఫస్ట్ లుక్ తో AI టెక్నాలజీని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్గా ఈటీవీలో 'జై జై గణేశా' అనే ప్రోగ్రాం రాబోతుంది. ఇటీవల ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్ లు, టాస్కులతో ఆకట్టుకున్నారు.
విజయవాడ బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని విమర్శలు గుప్పించారు.