Telangana: రాష్ట్రంలో ఏడుగురు సివిల్ సర్వెంట్ల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By Naren Kumar 24 Dec 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాశ్ ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్ రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరీపై బదిలీ వేటు (పోస్టింగ్ ఇవ్వలేదు) రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్ ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజా ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్ This is an updating story #ias-transfers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి