Telangana: రాష్ట్రంలో ఏడుగురు సివిల్ సర్వెంట్ల బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

  • ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాశ్
  • ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్
  • రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరీపై బదిలీ వేటు (పోస్టింగ్ ఇవ్వలేదు)
  • రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్
  • ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజా
  • ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి
  • సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్

This is an updating story

Advertisment
తాజా కథనాలు