గుంటూరు - సికింద్రాబాద్‌ రూట్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం

గుంటూరు - సికింద్రాబాద్‌ రూట్‌లో ట్రైన్ ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ ను అధికారులు నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు.

New Update
Secunderabad- Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్
Advertisment
Advertisment
తాజా కథనాలు