గుంటూరు - సికింద్రాబాద్ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం గుంటూరు - సికింద్రాబాద్ రూట్లో ట్రైన్ ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. By Nikhil 26 May 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి