Visakhapatnam : విశాఖలో విధి కాటేసింది. తండ్రి చనిపోయిన కన్నీళ్లతోనే పరీక్ష రాసింది విద్యార్థిని. ఈ విషాదమైన ఘటన గాజువాక హనుమాన్ నగర్లో చోటు చేసుకుంది. ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి నడిపించేది నాన్నే. అలాంటిది.. ఇక నాన్న లేడన్న విషయం తెలిసినా.. పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి కోరికను నెరవేర్చేందుకు ఇంటర్ పరీక్షకు హాజరయింది. పరీక్ష తర్వాత అంత్యక్రియల్లో పాల్గొంది.
పూర్తిగా చదవండి..Crime News: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..!
విశాఖలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి సోమేశ్ మృతి చెందగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్షకు హాజరయింది ఢిల్లీశ్వరి. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో తానే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు పరీక్షకు హాజరై అంత్యక్రియల్లో పాల్గొంది.
Translate this News: