ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఓ మహిళ సహా ఐదుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టకు తరలించారు.
పూర్తిగా చదవండి..యూపీలో విషాదం, గుడిసెకు నిప్పంటుకుని ఐదుగురు చిన్నారులు సజీవ దహనం..!!
Translate this News: